శ్రీలక్ష్మి అడిగింది స్వామిని చూడండి ఆమెను కరుణించండి ఇకనైనా దయ కలగడం లేదా ఆ దీను రాలిపై !భర్తను పోగొట్టుకుంది దాయాదులు తరిమేశారు తల్లిగారింటి వారికి భారమైంది ఈ కుష్టు రోగంతో ఎవరికీ మొహం చూపలేక మన దరికి చేరింది కటిన మైన దీక్షతో సేవిస్తుంది పెద్ద కొడుకు దూరం గా పాలివాళ్ళ పంచలో వారి దయా దాక్షిణ్యాల పై ఆధార పడి దూరం గా ఉన్నాడు వీరేమో చిన్న పిల్లల్లు అజ్ఞానం ఆమె బేలగా కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది నా అనే వారు కరువై !పాపం !భయంకర మైన కుష్టువ్యాది తో భాద పడుతోంది ఎ వైద్యము లేక నిన్నే ఆశ్ర యించిది ! అనాధశర ణ్యా !ఈ అనాధ ను కరునించమని వేడుకొంది
అప్పుడే మా అమ్మకు ఆ అమ్మ ఈ పాట చెప్ప్పింది కలలో . ఇది అమ్మ హృదయంలో నిలిచి పోయింది తన జీవితాంతం మరిచి పోకుండా మనసార నిత్యమూ పాడుకుంది .తనను స్వామికి అర్పించుకుంది మనసా వాచా కర్మణా శ్రీ లక్ష్మీ నారసింహుని స్మరించుకుంటూ తనను తానూ మై మరచి పోయింది
మాములుగా అయితే కలను ఆధ్రుశ్యాన్ని మరచి పోతాం కాని ఆ మహాలక్ష్మి మరువలేని మరపురాని విదంగా కమనీయంగా కళ్ళకు కట్టినట్లుగా కనుల విందుగా కమ్మగా చెప్పింది అయితే అమ్మ కు ఆ స్వామీ సన్నిదిలో ఊరివారి భక్తుల భజనలు ఎక్కాహాలు ప్రతి ఆదివారం ఇరవై నలుగు గంటలు కీర్తనల్లు పాడేవారు అమ్మ సుకృతం ఏమంటే సుందిళ్ళ గ్రామంలో చక్కని భజనలు చేసే వారుండటమే! అందు వాళ్ళ భక్తీ పాటలు మేలుకొలుపులు నిత్య జీవిత మైనాయి నిజమైన భక్తురా లైంది !
అందు చేత ఆ అమ్మ వారు చెప్పింది చెప్పినట్టుగా అమ్మకు జ్ఞాపకం ఉండిపోయింది
అమ్మ జీవితంలో మైలురాయి కలికి తురాయి యోగినిగా భక్తురాలిగా మార్చిన మలచిన నేత్ర పర్వంగా వినిపించిన కమ్మనైన అమ్మపాట ఇదిగో మనము పాడు కుందాము--
అమ్మ చూడవే ! అన్డలమ్మా అమ్భోది శయనునడ దిగో చూడూ!
అమ్భు జాత పత్రనేత్రున్దదిగో చూడూ ! !! అమ్మ!!
నంద నందన సుందరి రావే ! నవ నీత చోరున్డదిగో చూడూ !
సిగ్గుపడి తల వంచకే అమ్మా
చిరు నవ్వులు చిందులు ఒలికే శ్రీ రంగ నాథు డదిగో చూడూ !
శంఖ చక్ర పీతాంభర ధరుడే ! శరణాగత రక్షణ బిరుదులూ గలవే !
వక్షమున తులసి వన మాలలు గలవే
శ్రీ వత్స లాంచ నాంచిత చిహ్నము లవిగో చూడూ !
కలువ రేకుల కన్నులు గలవే ! కందర్పుని మించిన సొగసులు గలవే ! !అమ్మా !౧
తిరుమణి తిరు చూర్ణ మ్ములు గలవే
సిరులోలికెడు భ్రూ యుగములు గలవే !
కోటి సూర్యులా కాంతులు గలవే
కోమలాంగిరో చూడవే అమ్మా ! !! అమ్మా !!
నిజంగా అలాంటి పున్యాత్మురాలి కి ధర్మాత్ముడైన తండ్రికి కొడుకులుగా పుట్టినందుకు మేము గర్వ పడుతున్నాం చెట్టొక తైతే విత్తోకట? తల్లీ తండ్రి సత్వ గుణ సంపన్నులు కనుక మాలో కూడా ఆ తత్త్వం జీర్ణించుకు పోయింది -
"పోతన రామాయణం లో అసంపూర్ణ పద్యం శ్రీ రాముడు వ్రాసిన విషయం , కాళిదాసు కి ఆ సరస్వతి మాత జ్ఞానమిచ్చిన అద్భుతమైన ఘట్టం తెలుసు.
భక్తుల పైన భగవంతునికి వుండే దయ ప్రేమ లను మనం గ్రందాలల్లో చదివాం ఇలాంటివన్నీ. ఇపుడు మన అమ్మమ్మ పాట సజీవ మైన నిదర్శనం.
అమ్మమ్మ సంపాదించుకున్న అచిరకాలం ఆస్తి ఇది. ఈ పాట ని మనకు వీలైనంత వరకు ప్రాచుర్యం చేసి మన అమ్మమ్మని సజీవంగా ఉంచుదాం కలకాలం. ఆ అమ్మవారు అనుగ్రహం, ఆశయం అదే కాబోలు. కనపడిన ప్రతీ వారికీ అమ్మమ్మ ఈ పాట ని వినిపించేది. వ్రాసి ఇచ్చేది. ఇక ఈ పుణ్య కార్యం మా వంతు. మన వంతు. "
నిజంగా అలాంటి పున్యాత్మురాలి కి ధర్మాత్ముడైన తండ్రికి కొడుకులుగా పుట్టినందుకు మేము గర్వ పడుతున్నాం చెట్టొక తైతే విత్తోకట? తల్లీ తండ్రి సత్వ గుణ సంపన్నులు కనుక మాలో కూడా ఆ తత్త్వం జీర్ణించుకు పోయింది -
మళ్లీ జన్మంటూ ఉంటె వారే తలి దండ్రులు కావాలని ఆ దేవ దేవుణ్ణి కోరుకుంటున్న మనసార !
"పోతన రామాయణం లో అసంపూర్ణ పద్యం శ్రీ రాముడు వ్రాసిన విషయం , కాళిదాసు కి ఆ సరస్వతి మాత జ్ఞానమిచ్చిన అద్భుతమైన ఘట్టం తెలుసు.
భక్తుల పైన భగవంతునికి వుండే దయ ప్రేమ లను మనం గ్రందాలల్లో చదివాం ఇలాంటివన్నీ. ఇపుడు మన అమ్మమ్మ పాట సజీవ మైన నిదర్శనం.
అమ్మమ్మ సంపాదించుకున్న అచిరకాలం ఆస్తి ఇది. ఈ పాట ని మనకు వీలైనంత వరకు ప్రాచుర్యం చేసి మన అమ్మమ్మని సజీవంగా ఉంచుదాం కలకాలం. ఆ అమ్మవారు అనుగ్రహం, ఆశయం అదే కాబోలు. కనపడిన ప్రతీ వారికీ అమ్మమ్మ ఈ పాట ని వినిపించేది. వ్రాసి ఇచ్చేది. ఇక ఈ పుణ్య కార్యం మా వంతు. మన వంతు. "
Comments