రాగంపేట కు రాకముందు పెద్దమామ దర్పం వైభవం ఠీవి రాజసం అట్టహాసం ఆ రోజుల్లో మరెవరికి లేవు --గూడూరు దొరల్లో ఈయన పేరు పొందిన రారాజు --16 మంది గుమాస్తాలు -వచ్చే పేయ్ వాళ్లకు వండి పెట్టడానికి వంట బ్రాహ్మడు లేదా బ్రాహ్మనమ్మ అప్పసంగా ఇల్లు పట్టుకుని ఉండే వాళ్ళు --4 పాలేర్లు నలుగురు బెస్త పనిమనుషులు ఏమ్బటి లింగయ్య బెస్త రాజయ్య బెస్త పోశి లష్మి వెడ్డి రామి --ఇలా ఇంటి నిండా జనమే --పిల్లలు జయక్క ఉదయమ్మ---వాళ్ళు పుట్టినప్పటి నుండి లగ్గాలయ్యే వరకు ఇక్కడే పెరిగారు --తర్వాత మేము వచ్చాము
ఒకరోజు పొలాల అమావాస్య నాడు యాభై పశువులు ఎడ్లు అందంగా శృంగారించి మేడలో పుల దండలు వేసి కొమ్ములకు పైనా రంగు పూసి ఆ ఊరిలోని పశువులతో కలిపి ఉరవతల
అన్నిటిని ఒకేచోట నిలిపి దప్పుల తో ఆనందంగా వాటి చుట్టూ ఎగిరి --చివరకు అందరు తమతమ ఎడ్ల తో ఉత్సాహంగా వాటిని తరుముతూ --ఎల్లోకి తీసుకొస్తారు --పాలేర్లకు ఈనాములుఇస్తారు తాగినంత తిన్నంత --వారికి అటు పశువులకు దానా --చాలా గొప్పగా ఉండేది మనకు దసరా ఎలాగో ఆనాడు ఎడ్ల పండుగ అలా గొప్పగా చేసే వారు
అయితే ఎర్ర పోచయ్య అనే పెద్ద పాలేరు పై వాడు ఏదో అంతేనో ఏమో --పెదమామకు కోపం వచ్చింది --హంటర్ తీసుకుని వాన్ని కొట్టడం నాకు ఇంకా గుర్తు --అంత హడల్ అతనంటే అందరికి దాదాపు ఉచ్చ పోసుకున్నంత భయ పడేవారు
ఆయనకి ధర్మ పూరి పెండ్యాల బాల కిష్టయ్య గారు చాలా విశ్వాస పాత్రుడైన మిత్రుడు ప్రతి ఆలోచనకు ఆయనను పిలిచి సంప్ర దించే వాడు కొత్తపల్లి కిష్టయ్య పాపయ్యగారు సత్రం నర్సయ్య మండలం విశ్వా నాథ శాస్త్రి --గూడూరు మాధవ రావు వేంకటేశ్వర రావు రామా రావు సూర్యా రావు లు మన బ్రాహ్మణ వాడకు ప్రముఖులు --
రాజయ్య అనే దాసరి ఏక తార పట్టుకుని --మన ఇండ్లలో --భిక్షానికి వస్తుందే వాడు --అతడు బిగ్గరగా తార మీటుతూ వాయిస్తుంటే --అందరికి విన బుధి అయ్యేది -గాంధి తాతలా అతడు నవ్వుతు శ్రావ్యంగా ఎలుగెత్తి పాత పాడుతుంటే నాకు చాలా ఆనందమయ్యేది --
-----మరి ఇంకా వెదకి చూచెదను ---సీతా మానిని దొరకా కుంటేను --
సుర వైరి రావణా సురుని దొరుక బట్టి --గిర గిరా దిమ్పీ ఈ ధర వాని -కుతికేద---
మరి ఇంకా వెదకి చూచెదను --------
బక్కగా పొడవుగా నారదుడిలా ఇలాటి భక్తి గీతాలు పాడే వాడు
ధర్మ పూరి లో చాలా మంచి విద్వాంసులు చక్కగా పురాణాలు చెప్పే పండితులు --ఉంది వారు నాటకాలు వేసి --తులా భారం భామా కలాపం -ఇలాంటి --వాటితో అద్భుతంగా డ్రామాలు వేసి రాగాల్లో పద్యాలతో --కథను రక్తి కట్టించే వారు ---ఇదంతా సినిమాలు రాక ముందు --! కాకర లక్ష్మి కాంత శాస్రి --చంద్ర మౌళి సిద్ధాంతి ----వీరు మనింట్లో భారతం చెపుతుంటే అంతా పరవ సించె వారు -- jv నరసింగ రావు gv పీతాంబార్ రావు అప్పటి రాజ కీయ నాయకులుఇ స్వయంగా వచ్చి వారు చెప్పే పురాణాలు విని పోయే వారు
ఇద్నతా నాబాల్యంలో జరిగిన సంఘటనలు -- అయితే ఇలాంటి వారే నాకు పాటలపై రాగాల పై సంగీతం పై అభిరుచి కలి గిన్చారేమో -నిజమే నాకు చిన్నపాటి నుండి సంగీతం పై చాలా ఆసక్తి మక్కువ --అప్పుడు ఆ ఊరిలో ఒకే ఒక్క రేడియో --ఆది కూడా బస్సు స్టాండ్ వద్ద ఒక హోటల్ లో ఉండేది --ఆది రాత్రి *8 గంటలకు బినాకా గీత మాల --అనే బినాకా టూత్ పేస్టు ప్రచారం కోసం హిందీ పాటలను అమీన్ సాయాని అనే అంకర్ ద్వారా విని పించేవి అక్కడ --అయితే ఎంత రాత్రైన లైట్లు లేకున్నా --ఒంటరిగా వెళ్లి నేను ఒక్కనే గంట సేపు కుర్చుని విని వచ్చే వాణ్ని --అంత ఇష్టం ఉండేది నాకు పాట లంటే -
ఒకరోజు పొలాల అమావాస్య నాడు యాభై పశువులు ఎడ్లు అందంగా శృంగారించి మేడలో పుల దండలు వేసి కొమ్ములకు పైనా రంగు పూసి ఆ ఊరిలోని పశువులతో కలిపి ఉరవతల
అన్నిటిని ఒకేచోట నిలిపి దప్పుల తో ఆనందంగా వాటి చుట్టూ ఎగిరి --చివరకు అందరు తమతమ ఎడ్ల తో ఉత్సాహంగా వాటిని తరుముతూ --ఎల్లోకి తీసుకొస్తారు --పాలేర్లకు ఈనాములుఇస్తారు తాగినంత తిన్నంత --వారికి అటు పశువులకు దానా --చాలా గొప్పగా ఉండేది మనకు దసరా ఎలాగో ఆనాడు ఎడ్ల పండుగ అలా గొప్పగా చేసే వారు
అయితే ఎర్ర పోచయ్య అనే పెద్ద పాలేరు పై వాడు ఏదో అంతేనో ఏమో --పెదమామకు కోపం వచ్చింది --హంటర్ తీసుకుని వాన్ని కొట్టడం నాకు ఇంకా గుర్తు --అంత హడల్ అతనంటే అందరికి దాదాపు ఉచ్చ పోసుకున్నంత భయ పడేవారు
ఆయనకి ధర్మ పూరి పెండ్యాల బాల కిష్టయ్య గారు చాలా విశ్వాస పాత్రుడైన మిత్రుడు ప్రతి ఆలోచనకు ఆయనను పిలిచి సంప్ర దించే వాడు కొత్తపల్లి కిష్టయ్య పాపయ్యగారు సత్రం నర్సయ్య మండలం విశ్వా నాథ శాస్త్రి --గూడూరు మాధవ రావు వేంకటేశ్వర రావు రామా రావు సూర్యా రావు లు మన బ్రాహ్మణ వాడకు ప్రముఖులు --
రాజయ్య అనే దాసరి ఏక తార పట్టుకుని --మన ఇండ్లలో --భిక్షానికి వస్తుందే వాడు --అతడు బిగ్గరగా తార మీటుతూ వాయిస్తుంటే --అందరికి విన బుధి అయ్యేది -గాంధి తాతలా అతడు నవ్వుతు శ్రావ్యంగా ఎలుగెత్తి పాత పాడుతుంటే నాకు చాలా ఆనందమయ్యేది --
-----మరి ఇంకా వెదకి చూచెదను ---సీతా మానిని దొరకా కుంటేను --
సుర వైరి రావణా సురుని దొరుక బట్టి --గిర గిరా దిమ్పీ ఈ ధర వాని -కుతికేద---
మరి ఇంకా వెదకి చూచెదను --------
బక్కగా పొడవుగా నారదుడిలా ఇలాటి భక్తి గీతాలు పాడే వాడు
ధర్మ పూరి లో చాలా మంచి విద్వాంసులు చక్కగా పురాణాలు చెప్పే పండితులు --ఉంది వారు నాటకాలు వేసి --తులా భారం భామా కలాపం -ఇలాంటి --వాటితో అద్భుతంగా డ్రామాలు వేసి రాగాల్లో పద్యాలతో --కథను రక్తి కట్టించే వారు ---ఇదంతా సినిమాలు రాక ముందు --! కాకర లక్ష్మి కాంత శాస్రి --చంద్ర మౌళి సిద్ధాంతి ----వీరు మనింట్లో భారతం చెపుతుంటే అంతా పరవ సించె వారు -- jv నరసింగ రావు gv పీతాంబార్ రావు అప్పటి రాజ కీయ నాయకులుఇ స్వయంగా వచ్చి వారు చెప్పే పురాణాలు విని పోయే వారు
ఇద్నతా నాబాల్యంలో జరిగిన సంఘటనలు -- అయితే ఇలాంటి వారే నాకు పాటలపై రాగాల పై సంగీతం పై అభిరుచి కలి గిన్చారేమో -నిజమే నాకు చిన్నపాటి నుండి సంగీతం పై చాలా ఆసక్తి మక్కువ --అప్పుడు ఆ ఊరిలో ఒకే ఒక్క రేడియో --ఆది కూడా బస్సు స్టాండ్ వద్ద ఒక హోటల్ లో ఉండేది --ఆది రాత్రి *8 గంటలకు బినాకా గీత మాల --అనే బినాకా టూత్ పేస్టు ప్రచారం కోసం హిందీ పాటలను అమీన్ సాయాని అనే అంకర్ ద్వారా విని పించేవి అక్కడ --అయితే ఎంత రాత్రైన లైట్లు లేకున్నా --ఒంటరిగా వెళ్లి నేను ఒక్కనే గంట సేపు కుర్చుని విని వచ్చే వాణ్ని --అంత ఇష్టం ఉండేది నాకు పాట లంటే -
Comments