Skip to main content

పార్ట్ 3

మా తండ్రి చాలా ఆరోగ్యంగా ఉండేవాడు ధృడ కాయుడు ఆజానుబాహువు చక్కని రూప సంపన్నుడు పెదమామ అనేవాడు లచ్చన్న బావ ఎం తెలివిరా ! ఇంతింత రెట్టలు
మాంచి కండలు ప్రక్కన నడుస్తుంటే నేనే అయన నడకకు అందలేదు మిత భాషి అవసరం మేరకే మాట ఆ తెలివీ ఆ గంభీరం బావ తో మాట్లాడా లంటే నాకే భయ మయ్యేది రా! నిజంగా అటువంటి తండ్రిని పోగొట్టుకున్న మీరు ఎంతో దుర ద్రుష్ట వంతులుర ! అనేవాడు పెదమామ తో శెభాష్ అనిపించుకున్న ఒకే ఒక వ్యక్తి మా బాపు అందుకే అంతా రిస్కు తీసుకున్నాడు కష్టకాలంలో ఆదరించాడు మందులు ఇప్పించాడు ఒక ఇంగ్లీష్ డాక్టర్తో రాగయ్య పంతులు వచ్చి ఆ డాక్టర్ను కలిసి లంచం ఇచ్చి పాయిసన్ ఇన్జెక్తిఒన్ ఇప్పించాడని అందుకే చివరి మాట లేకుండా పోయిందని పెదమామ డాక్టర్ మీద కోపంతో తుపాకి తీసుకుని వెళ్ళాడని ఆ పాటికే అతడు ఉడాయించాడని మళ్లీ తిరిగి రాలేదని అన్నారు . బాపు పోయాక రాగంపేట కు మాత లబు చేశారు కాని ఎవరు రాలేదు బాపన్ననుఇటు పంపక విషయం చెప్పకుండా మోతేకు పంపించారట
మా బాపు పోయాక ౧౫ రోజులవరకు బాపన్న రాలేదు పెద్ద కొడుకు ఉండగా సీనన్న తోనే మాబాపు అంత్య క్రియలు చేయించారు
మా అమ్మ కష్టాలు ఇక్కడినుండి తీవ్ర తరం అయ్యాయి మా తాత చేడిది చేయించాడని అన్నాడు పెదమామ . అందుకే అంతా ఆరోగ్య వంతునికి ఇంత రోగం రావడం మనో వ్యాధితో మంచం పట్టడం ఇంత కష్టం శ్రమ ఖ్ఖర్చు దండుగ అయ్యాయని వాపోయ్యాడు పాపం ! త్తాను కూడా అనారోగ్యం పాలయ్యాడు మా అమ్మ తో బాటు సుందిళ్ళ గుళ్ళో పెదమామ కూడా ౬ మాసాలపాటు ఇల్లు విడిచి ఉన్నాడు ఆ అనారోగ్యం చివరి క్షణం వరకు అతన్ని భాదించింది సత్తెన్న మామ తల్లి అతని రెండవ భార్యా జనగామ తల్లిగారు ౯ మంది అక్కాచెల్లె ళ్లు సతీ సావిత్రి vasuku కు 8 ఏండ్ల ప్పుడే ఆమె గతించింది ఎ అనారోగ్యం లేకుండానే ౪౦ లోనే పోయింది ఆమె అంటే ఆయనకు చాల ప్రేమ ఉండేది
పిల్లలు చిన్నతనం లోనే తల్లి లేని వారయ్యారు దాంతో ఆయనకు మేమంటే రోశిపోయ్యాడు అసహ్యం కోపం బాధ ఆవేదనా కట్టలు తెన్చుకున్నాయి ఆయనంటే సింహం చెల్లెళ్ళు తమ్ముళ్ళు తల్లి పాలేర్లు గుమాస్తాలు గడ గడ వణకేవారు అతను ఇంట్లో ఉంటె అంతా నిశ్శబ్దం ఎక్కడి దొంగలు అక్కడే గప్ చుప్ !
ఈ విధంగా తల్లి గారింట్లో అమ్మకు స్తానంలేకుండా పోయింది నిర్మోహ మాటంగా చెప్పాడు మీ దారి మీరు చుసుకొండని మా తాతనే బాపుకు చేసినట్టుగా తనకు కూడా
చేడిది చేశాడని అతని అనుమానం ఈ రోజుల్లో చేడిది అంటే నమ్మం కానీ అప్పుడంతగా నమ్మేవాళ్ళు
ఇదేమాట రాగంపేట లో శివయ్య వైద్యుడు అన్నాడు బాపు మంచాన పడితే వైద్యం చేశాడు కొన్నాళ్ళు కానీ తర్వాత వచ్చి చెప్పాడు బాపుకు మీ తండ్రి నన్ను నీకు వైద్యం చేయవద్దని అంటున్నాడు నన్ను ఊల్లొనుండి వెల్ల కో డతా దట అని
ఇప్పుడున్న డాక్టర్ శివయ్య కు తాత అప్పుడు కబురు చేస్తే వచ్చాడు పెదమామ మా తాతను ఎదిరించే సాహసం ఎవరికీ

లేకుండా పోయింది మా అమ్మకతలో అతి దయ నీయం ఈ ఘట్టం! అలాంటి తలిదండ్రు లున్టారా !ఆస్తి కోసం కన్న బిడ్డను దూరం చేసు కొంటారా !ఇంత కక్ష్యలు ఎందుకు వచ్చాయి ?

Comments

Popular posts from this blog

Part - 37

-మా కథ లో ముగ్గురి జీవన విధానాలు ఆ రకంగా దేవుడు మార్చాడు --నన్ను చదువుల్లో - సీనన్నను వ్యవసాయంలో --బాపన్నను వతన్దారీ వ్యవస్తలో - విధించాబద్దాం--కాని అంతా భయం భయంగానే ఉంది - తాత చిన్నాయనలకు భయపడుతూ బాపన్న --ఎందుకంటే పట్టుమని పదారేల్లు లేవు -వాళ్ళా పెద్ద పులులు -పండ్లలో నాలుకలా వనకుతూ బతుకాలి - హాజర్ జనాబ్ అంటూ -! ఇక సీనన్న -ఎటు కాకుండా ఎ అనుభవం లేకుండా --ఆడుతూ పాడుతూ తిరగాల్సిన వయసులో -చేనుల్లో పొలాల్లో తిరగడం - అమ్మకు ఇంటికి కావాలి ఉండటం -- ముఖ్యంగా బాపన్న కోపానికి గురి అవుతూ -- అన్ని బాధలను బాపన్న సి నాన్న మీదే చూపేవాడు --అక్కడి సూటి పోటి మాటలను సహిస్తూ ఎదురు మాట్లాడ లేక ఏమి చేయలేక కక్క లేక మింగ లేక నలిగి పోయాడు- ఇక నా వంతు - నేను కష్టాల అంచుల వరకు వెళ్లాను --ఆకలి డబ్బు ఆదరణ ఆత్మీయత అందరు వున్నా --నా అనే వారు లేక దిక్కులేని అనాధలా తిండి కోసం పడి వుండే దుస్తితి లో మూడేళ్ళు -నరకం అనుభవించాను --అయినా దేవుడు నా ప్రయత్నంలో సహకరించాడు - అన్ని తరగతుల్లో నేనే ఫస్ట్ -ఆటల్లో పాటల్లో లెక్కల్లో తెలుగు ఇంగ్ల...

పార్ట్-32

ఇంటి పని మొదలు అయింది --పెద పంతులు తాత కొబ్బరి కాయ కొట్టాడు --పునాదులు ప్రారంభ మైనాయి --బాపన్నకు శ్రమ చాలా అయింది --ఇల్లు కట్టడం అంటే మాటలా --! అసలే చిన్న వయసు ఏమాత్రం అనుభవం లేదు ఏదో కావాలన్న తపన తప్ప --ప్లాను అంతా తాతదే--బాపన్న నిమిత్త మాత్రుడే-- అతనికి ఒకటే లక్ష్యం ఇల్లు కావాలి అందులో అమ్మను తమ్ములను ఉంచాలి --అంతే --! దీని కోసం తాత చిన్నాయనలు బాపన్న చేత మంచి పొలాలు పేర్లు ఉరికి దగ్గరవి బాపన్న చేత అమ్మించారు --ధర ఎక్కువ వస్తాడని పైసలు చాలా వస్తాయని---అప్పుడు బంగారం 50 రూపాయలున్న కాలం ---ధాన్యం విపరీతంగా పండేది కాని డబ్బు చాలా తక్కువ దోరోకేది --అన్నీ కొనడమే దొనబండ అడవి నుండి టేకు కట్టే తెచ్చాడు బాపన్న స్వయంగ్గా తనే వెళ్లి -మూడు రాత్రులు బన్లు ఎడ్లు పాలేర్లు తను అటే ఉంది కోయిన్చుకుని ఆరు బండ్ల కట్టే తెచ్చాడు -- ఇల్లు పూర్తీ కావడానికి సరిగా ఒక సంవత్సరం కాలం పట్టింది --నిజానికి ఆది ఒక పెద్ద భవనం ప్లాను --కాని తాత దానిని చేద గొట్టి ఇల్లు నమూనా తయారు చేయించాడు - ఇల...

Part - 36

మా కథ లో మేము పడిన కష్టాల లాగానే మా కథ రాయడంలో ఇబ్బందులు వచ్చాయి --ఆరు నెలల బ్రేక్ -ఈ వ్యవధిలో చాలా -మా ర్పులు - సీనన్నకు మనవరాలు -అంటే నాగరాణి శ్రీకాంత్ లకి కూతురు కలిగింది శ్రీనిధి 1st జనవరి 2011 రోజున ----!4 నవంబర్ 2010 రోజున మాధవికిసుదాకర్లకు కూతురు సిరి పుట్టింది --!రోహిన్ బీనలకు కొడుకు వైభవ్ క్రిష్ణ-11 ఆగస్ట్ 2010 -కలిగాడు తల్లులకు ఆపరేషన్లు -పిల్లలకు నామకరణాలు -జరిగాయి - పాపం నాగరాణి కి 17 జనవరికి కుడి చేయి వేడి నీళ్ళలో పడి కాలడం ఒక గండం వచ్చి పోయింది -చాలా భాద కలిగింది -అందరికి -!జీవితం అంటే ఇంతేనేమో --సంతోషం దుఃఖ సమ్మేళనం -! ముగ్గురు పోయారు --ముగ్గురు వచ్చారు -!ఒకటే తేడా --పెద్ద దిక్కు పోయింది - ఉన్నవాళ్ళు పెద్ద -అయ్యారు -కాని ఆ లోటు ఎవరూ తీర్చ లేనిది -----!నా కన్న తల్లి - నా స్వంత అన్నయ్యలు -ఇద్దరు- కళ్ళ ముందు ఉన్నవారు --కళ్ళల్లోకి -కలలోకి -వెళ్లి పోయారు - --రాగంపేట స్వంత ఇంట్లో -చాలా విశేషాలు - ! ముఖ్యంగా -మా చదువులు -బాపన్నకు మా బాపు ఉన్నప్పుడు -తను లక్షెట్టిపేట లో చదివిన ఆరు ఏడవ తరగతులే -తర్వాత విధిలేక...