Skip to main content

పార్ట్-21

గంగ దాటాం మేము సమయం ౬ అయ్యింది అమ్మ నేను సీనన్న మామ ఒకడు బండి తోలే వాడు ఒక మనిషి బండికి వెనుక నడుస్తున్నాడు కోతి లింగాల మొక్కట్ రావు పేట గుండా వెలగటూర్ చేరేసరికి 7 అయ్యింది సుమారుగా ౫ కు కరీం నగర్ నుండి బయలు దేరిన బస్సు ఇక్కడ 8 అయింది ---బస్సు ఎక్కి మల్లాపురం స్టేజి చేరుకునే సరికి 9 --అక్కడ మళ్లీ బండి ఎడ్లు రడీ ---రాత్రి ఎవరి కంతా బడ కుండా కొట్టంలోకి చేరుకున్న్నాం సుమారు పది కావచ్చు !
రామచందేర్రావు అన్నట్లు గానే మమ్మల్ని అంటి పెట్టుకుని ఎటు పోకుండా ఉన్నాడు --అమ్మ ఏడుస్తోంది ఎ ఊరిలో నుండి బాపుతో వెళ్ళామో బాపు లేకుండా --బాపును గంగ ఒడ్డున విడిచి --ఆటను లేకుండా --అతని ఉరికి వచ్చి నందుకు ---గుండె చేరు వయ్యేలా విలపించింది --అక్కడే ఆ రాత్రి బాపన్న మాతో ఉన్నాడు --బాపన్న ఎవరో మాతో అయన సంభంద మేమిటో ఆ రోజు నుండి తెలిసి వచ్చింది --నాకు సీనన్నకు --!నన్ను ఎత్తుకుని తన దగ్గర పడుకో బెట్టుకున్నాడు రామ చందర్ రావు అంత చిన్నవాన్ని నేను --7 సీనన్నకు 9 ఏళ్ళు ఉంటాయి 16 బాపన్నకు ఉంటాయేమో !ఆ రాత్రి కాళ రాత్రి అమ్మ నిద్ర పోలేదు --తెల్లారితే తనను చూడటానికి ఉళ్ళో వాళ్ళు పది మ్మంది వస్తారు --వాళ్లకు తన మొహం ఎలా చూపను !భర్త పోయాక సతీ బేలగా అబల గా మారి పోతుంది తెల్లార్లు రామ చందర్ రావు మాకు అమ్మకు ధైర్యంచెబుతూ నే ఉన్నాడు --
కాళ చక్రం గిర్రున తిరుగు తూనే ఉంది తెల్లారి పోయింది సంత లో కి వస్తున్నట్టుగా రాగంపేట ఊరి జనాలు అమ్మ దగ్గరకు రావడం మొదలెట్టారు ---ఎవరొచ్చినా తన మొహమం ఎవరికీ చూపలేదు తను చూడ లెదు---అందరు అమ్మకు సాను భూతి వచన్నాలు పలుకు తున్నారు ---కొందరు ఆడవాళ్లు అమ్మ వద్దకు వచ్చి దగ్గరగా కుర్చునీ ఏడ్చారు తాత చిన్నయనలను దూషించారు --శే పించారు --తిట్టారు --మా బాపు గూన గణాలను ప్రశాం సించారు పది మందిలో పర మాత్ముడు ఉంటారని అంటారు అందుకేనేమో ----అంతా లోకానికే పట్టింపు --వారేమి చేయ లేకున్నా వారనేది న్యాయం
అనిపిస్తుంది

Comments

Popular posts from this blog

Part - 37

-మా కథ లో ముగ్గురి జీవన విధానాలు ఆ రకంగా దేవుడు మార్చాడు --నన్ను చదువుల్లో - సీనన్నను వ్యవసాయంలో --బాపన్నను వతన్దారీ వ్యవస్తలో - విధించాబద్దాం--కాని అంతా భయం భయంగానే ఉంది - తాత చిన్నాయనలకు భయపడుతూ బాపన్న --ఎందుకంటే పట్టుమని పదారేల్లు లేవు -వాళ్ళా పెద్ద పులులు -పండ్లలో నాలుకలా వనకుతూ బతుకాలి - హాజర్ జనాబ్ అంటూ -! ఇక సీనన్న -ఎటు కాకుండా ఎ అనుభవం లేకుండా --ఆడుతూ పాడుతూ తిరగాల్సిన వయసులో -చేనుల్లో పొలాల్లో తిరగడం - అమ్మకు ఇంటికి కావాలి ఉండటం -- ముఖ్యంగా బాపన్న కోపానికి గురి అవుతూ -- అన్ని బాధలను బాపన్న సి నాన్న మీదే చూపేవాడు --అక్కడి సూటి పోటి మాటలను సహిస్తూ ఎదురు మాట్లాడ లేక ఏమి చేయలేక కక్క లేక మింగ లేక నలిగి పోయాడు- ఇక నా వంతు - నేను కష్టాల అంచుల వరకు వెళ్లాను --ఆకలి డబ్బు ఆదరణ ఆత్మీయత అందరు వున్నా --నా అనే వారు లేక దిక్కులేని అనాధలా తిండి కోసం పడి వుండే దుస్తితి లో మూడేళ్ళు -నరకం అనుభవించాను --అయినా దేవుడు నా ప్రయత్నంలో సహకరించాడు - అన్ని తరగతుల్లో నేనే ఫస్ట్ -ఆటల్లో పాటల్లో లెక్కల్లో తెలుగు ఇంగ్ల...

పార్ట్-32

ఇంటి పని మొదలు అయింది --పెద పంతులు తాత కొబ్బరి కాయ కొట్టాడు --పునాదులు ప్రారంభ మైనాయి --బాపన్నకు శ్రమ చాలా అయింది --ఇల్లు కట్టడం అంటే మాటలా --! అసలే చిన్న వయసు ఏమాత్రం అనుభవం లేదు ఏదో కావాలన్న తపన తప్ప --ప్లాను అంతా తాతదే--బాపన్న నిమిత్త మాత్రుడే-- అతనికి ఒకటే లక్ష్యం ఇల్లు కావాలి అందులో అమ్మను తమ్ములను ఉంచాలి --అంతే --! దీని కోసం తాత చిన్నాయనలు బాపన్న చేత మంచి పొలాలు పేర్లు ఉరికి దగ్గరవి బాపన్న చేత అమ్మించారు --ధర ఎక్కువ వస్తాడని పైసలు చాలా వస్తాయని---అప్పుడు బంగారం 50 రూపాయలున్న కాలం ---ధాన్యం విపరీతంగా పండేది కాని డబ్బు చాలా తక్కువ దోరోకేది --అన్నీ కొనడమే దొనబండ అడవి నుండి టేకు కట్టే తెచ్చాడు బాపన్న స్వయంగ్గా తనే వెళ్లి -మూడు రాత్రులు బన్లు ఎడ్లు పాలేర్లు తను అటే ఉంది కోయిన్చుకుని ఆరు బండ్ల కట్టే తెచ్చాడు -- ఇల్లు పూర్తీ కావడానికి సరిగా ఒక సంవత్సరం కాలం పట్టింది --నిజానికి ఆది ఒక పెద్ద భవనం ప్లాను --కాని తాత దానిని చేద గొట్టి ఇల్లు నమూనా తయారు చేయించాడు - ఇల...

Part - 36

మా కథ లో మేము పడిన కష్టాల లాగానే మా కథ రాయడంలో ఇబ్బందులు వచ్చాయి --ఆరు నెలల బ్రేక్ -ఈ వ్యవధిలో చాలా -మా ర్పులు - సీనన్నకు మనవరాలు -అంటే నాగరాణి శ్రీకాంత్ లకి కూతురు కలిగింది శ్రీనిధి 1st జనవరి 2011 రోజున ----!4 నవంబర్ 2010 రోజున మాధవికిసుదాకర్లకు కూతురు సిరి పుట్టింది --!రోహిన్ బీనలకు కొడుకు వైభవ్ క్రిష్ణ-11 ఆగస్ట్ 2010 -కలిగాడు తల్లులకు ఆపరేషన్లు -పిల్లలకు నామకరణాలు -జరిగాయి - పాపం నాగరాణి కి 17 జనవరికి కుడి చేయి వేడి నీళ్ళలో పడి కాలడం ఒక గండం వచ్చి పోయింది -చాలా భాద కలిగింది -అందరికి -!జీవితం అంటే ఇంతేనేమో --సంతోషం దుఃఖ సమ్మేళనం -! ముగ్గురు పోయారు --ముగ్గురు వచ్చారు -!ఒకటే తేడా --పెద్ద దిక్కు పోయింది - ఉన్నవాళ్ళు పెద్ద -అయ్యారు -కాని ఆ లోటు ఎవరూ తీర్చ లేనిది -----!నా కన్న తల్లి - నా స్వంత అన్నయ్యలు -ఇద్దరు- కళ్ళ ముందు ఉన్నవారు --కళ్ళల్లోకి -కలలోకి -వెళ్లి పోయారు - --రాగంపేట స్వంత ఇంట్లో -చాలా విశేషాలు - ! ముఖ్యంగా -మా చదువులు -బాపన్నకు మా బాపు ఉన్నప్పుడు -తను లక్షెట్టిపేట లో చదివిన ఆరు ఏడవ తరగతులే -తర్వాత విధిలేక...