Skip to main content

పార్ట్ 13

బాపన్న మమ్మల్ని చూడటానికి వచ్చాదనీ చెప్పాను ! బండి ఎడ్లు లేకుండా తోడూ మనిషి రాకుండా ఆ రోజుల్లో అలా ఒంటరిగా రావడం చాలా సాహసం సుమా ! ఆది ఎలా వచ్చాడంటే గంగ ప్రవాహం ఈది దాటి వచ్చాడు రాత్రి కోటి లింగాలలో పడుకున్నాడట ! తెల్లారి ఓడ మీద కొంత దూరం దాటి తర్వాత ఈడు కుంటూ ఈవలి ఒడ్డుకు చేరాడట ! ఇదంతా నాకు బాపన్న ఒకసారి చెప్పాడు ! నువ్వు అలిగితే నీకు చిల్లి పైసా ఇచ్చిన ! ఇక నీ ఏడుపు కోపం పోయింది --నీకు జ్ఞాపకం లేదు వారీ ! అని నవ్వుతు జోక్ చేసేవాడు !--ఆటను లక్షేట్టిపెటలో ఉన్నపుడు మామాలతో కలిసి ఆడుకున్న ఆటల్లో ఈత నేర్చుకోడం అతనికి ఈ విధంగా లాభించిది కదా !
ఆపాటికే మూడు వంతుల భూములను అమ్మేశారు భద్రయ్య & party బాపన్నను ఆయుధంగా వాడుకుని --ఇక్కడి ఎడ్లు నాగళ్ళు ధాన్యం అంతా ఆర్నకొండకు తరలించారు చాటుగా నేటుగా !
అమ్మ బాపన్న సీనన్న ఉన్నపుడు మా కథ రాసి ఉంటె సజీవంగా ఉండేది ! కథలో ప్రాణం బలం జీవం ఉండేది ! కాని ఇలాంటి పరిస్తితి వస్తుందని అకస్మాత్తుగా మిన్ను విరిగి మీద పడుతుందని నేను ఉహించలేదు --ఎవ్వరం కూడా కలలో నయానా అనుకోలేదు !
బాపన్న తో కలిసి ఇదంతా రాద్దామనుకున్నాను కాని ఎందుకో నా మనస్సు ఎంత -- అమ్మ సీనన్నల పేరెత్తితేనే దుఃఖం పొంగుకోచ్చేది ! ఎం చేయను ఇప్పటికి ఆ గుణం పోలేదు --ఈ గుణాన్ని భగవంతుని గుణ గాణానికి ఉపయోగించమని అతన్ని వేడు కొంటున్నాను
మన రేవెల్లి వంశజులు జగిత్యాలలో ఉన్నారు ---మన హేమన్న సడ్డకుడు -- చిరంజీవరావు మరి అతని అన్న మారుతి రావు ( అమెరికా రాజన్న మామ --గంగ తండ్రి )
అతని తమ్మునితో కలిసి ముగ్గురు అన్న దమ్ములు మన రేవెల్లి వంశస్తులే !వాళ్ళే నాకు చెప్పారు మనం ఆంద్ర ప్రాంతం రేపల్లె వాళ్ళ మని తాతలు వలస వచ్చారని
నేను headmaster గా పని చేసిన పర్లపల్లీ గ్రామం దగ్గరే పొలం పల్లి --మల్లాపురం అనే రెండు గ్రామాలు మా తాతలవి అక్కడివాళ్లు వారు నిజానికి వారు 3 అన్నదమ్ములు
1 చల్లూరు రంగా రావు 2 రామా రావు 3 వెంకటేశ్వేర్రావు
ఈ వెంకటేశ్వేర్రవును ఆర్నకొండ కు పెంపకం ఇచ్చారు అయన అన్నలు --అర్నకొండలో గిరిజాబాయమ్మ అనే ఆమెకు వారసులు లేక పొతే ఇతను ఇక్కడికి పెంపకం అంటే ఆస్తికి వారసునిగా వచ్చాడు
అయితే ఆ రంగా రావుకు ఒక కూతురు ఉంది రామారావుకు సంతానం అసలే లేదు
అప్పుడు తమ్ముని అంటే ఇదే వెంకటేశ్వేర్రావు 3 వ కొడుకు వీర భాద్దేర్ రావును రామ రావుకు పెంపకం తెచ్చుకున్నాడు రామా రావు పొలం పల్లి గ్రామానికి వతందారు గొప్ప భూ స్వామీ అయన అప్పుడు !
ఇక్కడ తన పెద్ద కొడుకును లక్ష్మి నరసింహారావును రాగం పేటకు పెంపకం ఇచ్చి ఈ గ్రామ ఆస్తులు వతన్లు చే జిక్కించు కున్నాడు మన వాడు వీర వెంకతెతెశ్వేర్రావు .
ఇంకా వుంది

Comments

Popular posts from this blog

Part - 37

-మా కథ లో ముగ్గురి జీవన విధానాలు ఆ రకంగా దేవుడు మార్చాడు --నన్ను చదువుల్లో - సీనన్నను వ్యవసాయంలో --బాపన్నను వతన్దారీ వ్యవస్తలో - విధించాబద్దాం--కాని అంతా భయం భయంగానే ఉంది - తాత చిన్నాయనలకు భయపడుతూ బాపన్న --ఎందుకంటే పట్టుమని పదారేల్లు లేవు -వాళ్ళా పెద్ద పులులు -పండ్లలో నాలుకలా వనకుతూ బతుకాలి - హాజర్ జనాబ్ అంటూ -! ఇక సీనన్న -ఎటు కాకుండా ఎ అనుభవం లేకుండా --ఆడుతూ పాడుతూ తిరగాల్సిన వయసులో -చేనుల్లో పొలాల్లో తిరగడం - అమ్మకు ఇంటికి కావాలి ఉండటం -- ముఖ్యంగా బాపన్న కోపానికి గురి అవుతూ -- అన్ని బాధలను బాపన్న సి నాన్న మీదే చూపేవాడు --అక్కడి సూటి పోటి మాటలను సహిస్తూ ఎదురు మాట్లాడ లేక ఏమి చేయలేక కక్క లేక మింగ లేక నలిగి పోయాడు- ఇక నా వంతు - నేను కష్టాల అంచుల వరకు వెళ్లాను --ఆకలి డబ్బు ఆదరణ ఆత్మీయత అందరు వున్నా --నా అనే వారు లేక దిక్కులేని అనాధలా తిండి కోసం పడి వుండే దుస్తితి లో మూడేళ్ళు -నరకం అనుభవించాను --అయినా దేవుడు నా ప్రయత్నంలో సహకరించాడు - అన్ని తరగతుల్లో నేనే ఫస్ట్ -ఆటల్లో పాటల్లో లెక్కల్లో తెలుగు ఇంగ్ల...

పార్ట్-32

ఇంటి పని మొదలు అయింది --పెద పంతులు తాత కొబ్బరి కాయ కొట్టాడు --పునాదులు ప్రారంభ మైనాయి --బాపన్నకు శ్రమ చాలా అయింది --ఇల్లు కట్టడం అంటే మాటలా --! అసలే చిన్న వయసు ఏమాత్రం అనుభవం లేదు ఏదో కావాలన్న తపన తప్ప --ప్లాను అంతా తాతదే--బాపన్న నిమిత్త మాత్రుడే-- అతనికి ఒకటే లక్ష్యం ఇల్లు కావాలి అందులో అమ్మను తమ్ములను ఉంచాలి --అంతే --! దీని కోసం తాత చిన్నాయనలు బాపన్న చేత మంచి పొలాలు పేర్లు ఉరికి దగ్గరవి బాపన్న చేత అమ్మించారు --ధర ఎక్కువ వస్తాడని పైసలు చాలా వస్తాయని---అప్పుడు బంగారం 50 రూపాయలున్న కాలం ---ధాన్యం విపరీతంగా పండేది కాని డబ్బు చాలా తక్కువ దోరోకేది --అన్నీ కొనడమే దొనబండ అడవి నుండి టేకు కట్టే తెచ్చాడు బాపన్న స్వయంగ్గా తనే వెళ్లి -మూడు రాత్రులు బన్లు ఎడ్లు పాలేర్లు తను అటే ఉంది కోయిన్చుకుని ఆరు బండ్ల కట్టే తెచ్చాడు -- ఇల్లు పూర్తీ కావడానికి సరిగా ఒక సంవత్సరం కాలం పట్టింది --నిజానికి ఆది ఒక పెద్ద భవనం ప్లాను --కాని తాత దానిని చేద గొట్టి ఇల్లు నమూనా తయారు చేయించాడు - ఇల...

Part - 36

మా కథ లో మేము పడిన కష్టాల లాగానే మా కథ రాయడంలో ఇబ్బందులు వచ్చాయి --ఆరు నెలల బ్రేక్ -ఈ వ్యవధిలో చాలా -మా ర్పులు - సీనన్నకు మనవరాలు -అంటే నాగరాణి శ్రీకాంత్ లకి కూతురు కలిగింది శ్రీనిధి 1st జనవరి 2011 రోజున ----!4 నవంబర్ 2010 రోజున మాధవికిసుదాకర్లకు కూతురు సిరి పుట్టింది --!రోహిన్ బీనలకు కొడుకు వైభవ్ క్రిష్ణ-11 ఆగస్ట్ 2010 -కలిగాడు తల్లులకు ఆపరేషన్లు -పిల్లలకు నామకరణాలు -జరిగాయి - పాపం నాగరాణి కి 17 జనవరికి కుడి చేయి వేడి నీళ్ళలో పడి కాలడం ఒక గండం వచ్చి పోయింది -చాలా భాద కలిగింది -అందరికి -!జీవితం అంటే ఇంతేనేమో --సంతోషం దుఃఖ సమ్మేళనం -! ముగ్గురు పోయారు --ముగ్గురు వచ్చారు -!ఒకటే తేడా --పెద్ద దిక్కు పోయింది - ఉన్నవాళ్ళు పెద్ద -అయ్యారు -కాని ఆ లోటు ఎవరూ తీర్చ లేనిది -----!నా కన్న తల్లి - నా స్వంత అన్నయ్యలు -ఇద్దరు- కళ్ళ ముందు ఉన్నవారు --కళ్ళల్లోకి -కలలోకి -వెళ్లి పోయారు - --రాగంపేట స్వంత ఇంట్లో -చాలా విశేషాలు - ! ముఖ్యంగా -మా చదువులు -బాపన్నకు మా బాపు ఉన్నప్పుడు -తను లక్షెట్టిపేట లో చదివిన ఆరు ఏడవ తరగతులే -తర్వాత విధిలేక...