మన జీన్స్ లో వున్నాయి మా తండ్రికున్న లక్షణాలు అదే మర్యాద మంచితనం సహనం శాంతి ధర్మం ఎదురు మాట్లాడ క పోవడం ఓర్పు ఇలాంటి సాత్విక లక్షణాలతో అయన సంతానం మా సంతానం అవే పుణికి పుచుకున్నాము మా బాపన్నకు ఇదే కోపాన్ని తెప్పించేది ఇంత అన్యాయం జరిగిన ఏమి చేయలేని అనలేని నిస్సహాయత అమ్మమ్మపై కోపాన్ని చూపాడు నీ పెంపకంలో పెరిగాం కనక ఏమి చేయలేని వెధవలం అయ్యాము అని. (baapanna gurunchi koddiga: నాకు మాత్రం మా బాపు .
నాకు మా బాపు తెలియదు ఎలా ఉంటాడో ఏమేమి చేశాడో అమ్మమ్మ చెప్పగా అందరు అనుకోగా వినడమే !
కానీ మా బాపన్న మాకు మా బాపు లేని లోటు తీర్చాడు అన్నం పెట్టాడు ఆశ్రయం ఇచ్చాడు అభయం ఇచ్చాడు మాకు పెద్ద దిక్కయ్యాడు మా అమ్మకు వైద్యం
చేయించాడు పొగిడితే ఆ యు క్షీణం అని కోపించే వాడు అలాఅని నేనుగాని సీనన్నగాని బాపన్నకు ఏనాడైనా ఎదురు చెప్పామా? లేదు!
మాలో ఆ కృతజ్ఞత భావం ఉంది తన నలుగురి కొడుకుల కంటే మా పైననే ఎక్కువ శ్రద్ధ శ్రమ చూపాడు
ఒక్క మాటలో చెప్పాలంటే మా బాపు ఉంటె మా కోసం ఏమేమి చేసేవాడో మా bapanna adanthaa chesadu
naa jeevithamanthaa chadivithe anthataa pedabape vuntadu INbrief to say HE IS GOD GUIDE GAURD
AND EVERY THING to me
annaiah ante ala vundali)
ఆమె కథ జీవనం బాధమయం కన్నీటి గాధ !అలనాడు ద్రుపడి లా చాల భంగ పడింది . మా అమ్మను మరిది నారాయణ జుట్టుపట్టుకొని ఈడ్చి పట్టుకోటం అన్నారావు తన రెండు చేతులతో కొట్టడం మా బాపును ముగ్గురు కలిసి పట్టుకొని రామయ్య భద్రయ్య రాగయ్య కొట్టుకుంటూ ఇంట్లోంచి బయటికి వెళ్ళగొట్టడం తల్లిదండ్రి చూస్తుండగా పట్ట పగలు రాగంపేట లోని బ్రాహ్మలు గ్రామస్తులు అయ్యో పాపం ! ఇదంతా నాకు గుర్తు !సేనన్న నేను మాత్రం వున్నాం . బాపన్న ఆ సమయంలో లేదు.
రొజూ ఎదురుగా శ్రీ రామకోటి రాసేవాడు తాత వెంకటేశ్వర్ రావు కానీ పెళ్ళాం చేతిలో కీలుబొమ్మ ఆమె -గయ్యాళి సూర్యకాంతం వెంకటమ్మ మా నాయనమ్మ మా అమ్మను ఎంత హింస పెట్టిన ఏమీ అనే వాడుకాదు హింస లలో ఎన్ని రకాలు ఉంటాయో అవన్నీ చేసి చూపింది గొడ్డు కరం తో అన్న ము నీళ్ళ చల్ల మంచిల్ల బావి కెళ్ళి రొజూ ౨౦ బిందెల నీళ్ళు తేవడం మడి వంటలు చల్ల , చాయ చేయడం మరదులకు అన్నము తినిపించడం ఇలా విశ్రాంతి లేని శ్రమ తో వెంకటమ్మ సాధిమ్పులతో నానా యాతన పడింది అయితే ఈ భాద చెప్పుకునే దిక్కు లేదు భర్తకేమో తలి దండ్రులంటే అమిత భక్తి భయం ! అందరు యమ కిన్కరులే .ఆమె భాగ్య వంతుల బిడ్డ కావడం ఆమె నేరం !
మా అమ్మకు ఎనిమిదో ఏటనే పెండ్లి అయింది ౫రొజులు ఘనంగా చేశారు అప్పుడు మా పెదమామ ౫౦ ఊల్ల వతన్ దారు మంచి హోదా లో ఉన్నాడు పెండ్లి కాగానే ౨ ఏండ్లకు నరహరిరావు తాత పరమ పదిన్చాడు
అదొక దుర దృష్టం తల్లి గారింటిలో తన గోడు వినే వాడె లేదు మా బాపు అంటే పెదమామకు భయం భక్తీ .లచ్చన్న బావ అంటే విపరీతమైన గురి గౌరవ భావం ఎందుకంటే మా బాపు పట్వారి గిరి లో అందే వేసినచేయి .మహా మేధావి పేరు మోసిన
వాడు ఒకసారి వెంకట్ రామా రావును తహసిల్ కట్టలేదని లక్షెత్తిపెత జైలు లో నిర్బందిస్తే మా బాపు వెళ్లి అక్కడి తహసిల్దార్ తో మాట్లాడి బావమరిదిని విడిపించాడు ఒకే రోజులో రెండు చేతులతో నెంబర్ ఛార్ పైసల పట్టి పహానీ రాసీ తహసిల్ దార్కుసమర్పించాడట ౨౦౦౦ రూపాయలు అప్పట్లో నగదు చెల్లించాడట అప్పటినుండి అతనంటే మిక్కిలి అభిమానము గౌరవం గురి మర్యాద ! అందుకే మా బాపు అనారోగ్యం తో కన్నవారి ఆదరణకు నోచుకోక తన స్వంత ఇంట్లోంచి కట్టు బట్టలతో వెల్ల గొట్టబడి వైద్యం చేయించే వారులేక నా అనే దిక్కు కరవయ్ భార్యాబిడ్డలతో బజారున పడ్డ విపత్కర సమయంలో మా మమ్మల్ని లక్షెట్టిపేట కు తీసుకుని వచ్చాడు పేరు గల cడాక్టర్ తో వైద్యం చేయించాడు
అప్పట్లో మాకు అయన ఆపద్భందవు డయ్యాడు
కౌరవ పాండవుల పోట్లాటలో పాండవ పత్ని ఎంత పరాభవం పాలయ్యిందో అలాగే తాళికట్టించు కున్న నటి నుండి ఆమెకు కష్టాలు మొదలయ్యాయి అత్త వారింట్లో వేదన అధికం మంగమ్మ బుచ్చమ్మలు ఒర్చే వారుకారు.భర్త పోయి ఇక్కడే వుంది పోయింది మంగమ్మ మొగున్నే తన చుట్టూ తిప్పుకునే గడుసుది బుచ్చమ్మ .ఇద్దరు గారాల బిడ్డలే వెంకతమ్మకు ..అలపల దాపల బలంతో తను గీచిన గీత దాటనిమొగుని అండతో విజ్రుమ్భించింది కోడల్లపై పెత్తనమే ఆమె దినచర్య ఒక్క మా అమ్మ తప్ప మిగిలిన ఐదుగురు కోడళ్ళు తక్కువ స్థాయి వల్లే !తల్లి గారింటి నుండి వచ్చిన బంగారు నగలు మీద పడి గుంజు కునే వాళ్ళు పట్టు చీరలను ముక్కలుగా చిమ్పేసే వాళ్ళు ముక్కు పోగులు చెవుల కమ్మలు చేతిగాజులు కాలి పట్టాలు మాయం చేసే వాళ్ళు ఆడుబిడ్డలు ఈ విషయం తెలిసినా తెలియనట్టు మిన్నకుండేవాడు కట్టుకున్న భర్త ! ఏం cheyyali bharya!
ఇంకా ఉంది!
నాకు మా బాపు తెలియదు ఎలా ఉంటాడో ఏమేమి చేశాడో అమ్మమ్మ చెప్పగా అందరు అనుకోగా వినడమే !
కానీ మా బాపన్న మాకు మా బాపు లేని లోటు తీర్చాడు అన్నం పెట్టాడు ఆశ్రయం ఇచ్చాడు అభయం ఇచ్చాడు మాకు పెద్ద దిక్కయ్యాడు మా అమ్మకు వైద్యం
చేయించాడు పొగిడితే ఆ యు క్షీణం అని కోపించే వాడు అలాఅని నేనుగాని సీనన్నగాని బాపన్నకు ఏనాడైనా ఎదురు చెప్పామా? లేదు!
మాలో ఆ కృతజ్ఞత భావం ఉంది తన నలుగురి కొడుకుల కంటే మా పైననే ఎక్కువ శ్రద్ధ శ్రమ చూపాడు
ఒక్క మాటలో చెప్పాలంటే మా బాపు ఉంటె మా కోసం ఏమేమి చేసేవాడో మా bapanna adanthaa chesadu
naa jeevithamanthaa chadivithe anthataa pedabape vuntadu INbrief to say HE IS GOD GUIDE GAURD
AND EVERY THING to me
annaiah ante ala vundali)
ఆమె కథ జీవనం బాధమయం కన్నీటి గాధ !అలనాడు ద్రుపడి లా చాల భంగ పడింది . మా అమ్మను మరిది నారాయణ జుట్టుపట్టుకొని ఈడ్చి పట్టుకోటం అన్నారావు తన రెండు చేతులతో కొట్టడం మా బాపును ముగ్గురు కలిసి పట్టుకొని రామయ్య భద్రయ్య రాగయ్య కొట్టుకుంటూ ఇంట్లోంచి బయటికి వెళ్ళగొట్టడం తల్లిదండ్రి చూస్తుండగా పట్ట పగలు రాగంపేట లోని బ్రాహ్మలు గ్రామస్తులు అయ్యో పాపం ! ఇదంతా నాకు గుర్తు !సేనన్న నేను మాత్రం వున్నాం . బాపన్న ఆ సమయంలో లేదు.
రొజూ ఎదురుగా శ్రీ రామకోటి రాసేవాడు తాత వెంకటేశ్వర్ రావు కానీ పెళ్ళాం చేతిలో కీలుబొమ్మ ఆమె -గయ్యాళి సూర్యకాంతం వెంకటమ్మ మా నాయనమ్మ మా అమ్మను ఎంత హింస పెట్టిన ఏమీ అనే వాడుకాదు హింస లలో ఎన్ని రకాలు ఉంటాయో అవన్నీ చేసి చూపింది గొడ్డు కరం తో అన్న ము నీళ్ళ చల్ల మంచిల్ల బావి కెళ్ళి రొజూ ౨౦ బిందెల నీళ్ళు తేవడం మడి వంటలు చల్ల , చాయ చేయడం మరదులకు అన్నము తినిపించడం ఇలా విశ్రాంతి లేని శ్రమ తో వెంకటమ్మ సాధిమ్పులతో నానా యాతన పడింది అయితే ఈ భాద చెప్పుకునే దిక్కు లేదు భర్తకేమో తలి దండ్రులంటే అమిత భక్తి భయం ! అందరు యమ కిన్కరులే .ఆమె భాగ్య వంతుల బిడ్డ కావడం ఆమె నేరం !
మా అమ్మకు ఎనిమిదో ఏటనే పెండ్లి అయింది ౫రొజులు ఘనంగా చేశారు అప్పుడు మా పెదమామ ౫౦ ఊల్ల వతన్ దారు మంచి హోదా లో ఉన్నాడు పెండ్లి కాగానే ౨ ఏండ్లకు నరహరిరావు తాత పరమ పదిన్చాడు
అదొక దుర దృష్టం తల్లి గారింటిలో తన గోడు వినే వాడె లేదు మా బాపు అంటే పెదమామకు భయం భక్తీ .లచ్చన్న బావ అంటే విపరీతమైన గురి గౌరవ భావం ఎందుకంటే మా బాపు పట్వారి గిరి లో అందే వేసినచేయి .మహా మేధావి పేరు మోసిన
వాడు ఒకసారి వెంకట్ రామా రావును తహసిల్ కట్టలేదని లక్షెత్తిపెత జైలు లో నిర్బందిస్తే మా బాపు వెళ్లి అక్కడి తహసిల్దార్ తో మాట్లాడి బావమరిదిని విడిపించాడు ఒకే రోజులో రెండు చేతులతో నెంబర్ ఛార్ పైసల పట్టి పహానీ రాసీ తహసిల్ దార్కుసమర్పించాడట ౨౦౦౦ రూపాయలు అప్పట్లో నగదు చెల్లించాడట అప్పటినుండి అతనంటే మిక్కిలి అభిమానము గౌరవం గురి మర్యాద ! అందుకే మా బాపు అనారోగ్యం తో కన్నవారి ఆదరణకు నోచుకోక తన స్వంత ఇంట్లోంచి కట్టు బట్టలతో వెల్ల గొట్టబడి వైద్యం చేయించే వారులేక నా అనే దిక్కు కరవయ్ భార్యాబిడ్డలతో బజారున పడ్డ విపత్కర సమయంలో మా మమ్మల్ని లక్షెట్టిపేట కు తీసుకుని వచ్చాడు పేరు గల cడాక్టర్ తో వైద్యం చేయించాడు
అప్పట్లో మాకు అయన ఆపద్భందవు డయ్యాడు
కౌరవ పాండవుల పోట్లాటలో పాండవ పత్ని ఎంత పరాభవం పాలయ్యిందో అలాగే తాళికట్టించు కున్న నటి నుండి ఆమెకు కష్టాలు మొదలయ్యాయి అత్త వారింట్లో వేదన అధికం మంగమ్మ బుచ్చమ్మలు ఒర్చే వారుకారు.భర్త పోయి ఇక్కడే వుంది పోయింది మంగమ్మ మొగున్నే తన చుట్టూ తిప్పుకునే గడుసుది బుచ్చమ్మ .ఇద్దరు గారాల బిడ్డలే వెంకతమ్మకు ..అలపల దాపల బలంతో తను గీచిన గీత దాటనిమొగుని అండతో విజ్రుమ్భించింది కోడల్లపై పెత్తనమే ఆమె దినచర్య ఒక్క మా అమ్మ తప్ప మిగిలిన ఐదుగురు కోడళ్ళు తక్కువ స్థాయి వల్లే !తల్లి గారింటి నుండి వచ్చిన బంగారు నగలు మీద పడి గుంజు కునే వాళ్ళు పట్టు చీరలను ముక్కలుగా చిమ్పేసే వాళ్ళు ముక్కు పోగులు చెవుల కమ్మలు చేతిగాజులు కాలి పట్టాలు మాయం చేసే వాళ్ళు ఆడుబిడ్డలు ఈ విషయం తెలిసినా తెలియనట్టు మిన్నకుండేవాడు కట్టుకున్న భర్త ! ఏం cheyyali bharya!
ఇంకా ఉంది!
Comments